ఉల్లి లేకుండా ఒక్క వంటకం కూడా తెలుగు రాష్ట్రాల్లో వండటం జరగదు. ధర ఎంత ఎక్కువైనా సరే ఉల్లి కొని తీరాల్సిందే. కూరల్లో ఉల్లి ఉండి తీరాల్సిందే. అయితే, ఈమధ్య కాలంలో దేశంలో ఉల్లి ధరలు కొండెక్కాయి. రోజు రోజుకు పెరిగిపోతుండటంతో వంటింట్లోకి ఉల్లి వచ్చేందుకు భయపడుతున్నది. కేజీ ఉల్లిపాయలు వంద రూపాయలు ఉండటంతో కొనాలా వద్దా అనే ఆలోచనలో పడుతున్నారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది.. అందరికి నచ్చేది దోశ. అందులోను ఉల్లిదోశ అంటే మహా ఇష్టంగా తింటారు. అందుకే ఈ దోశకు దేశంలో డిమాండ్ ఎక్కువ. ఇకపై ఈ ఉల్లి దోశ కనిపించదేమో అనిపిస్తోంది. కారణం ఉల్లిపాయలే. ఉల్లి రేట్లు దేశంలో భారీగా పెరిగిపోయిన సందర్భంగా హోటల్స్ కూడా ఉల్లిని కొనుగోలు చేయలేకపోతున్నాయి.
ముఖ్యమైన వంటకాల్లో తప్పించి మరో వంటకంలో ఉల్లి కనిపించడం లేదు. ఉల్లి రేట్లు పెరిగిపోవడంతో బెంగళూరు రెస్టారెంట్ యూనియన్ ఓ నిర్ణయం తీసుకున్నది. ఉల్లి రేటు తగ్గేవరకూ రెస్టారెంట్స్ లో ఉల్లి దోశను నిషేదించాలని చెప్పి తీర్మానం చేసింది. దీంతో బెంగళూరు నగరంలో ఉల్లిదోశ ఇకపై కనిపించదు. బెంగళూరు వాసులకు ఇక్కడి చేదు వార్త అనే చెప్పాలి.
630077 853669Wahhhh,!! I dnt believe its food thats creating her tummy groww!!|tiitaBoo| 817399
773316 525998Soon after examine a couple of with the weblog posts on your web web site now, and I actually like your manner of blogging. I bookmarked it to my bookmark site record and will probably be checking back soon. Pls take a appear at my web page as well and let me know what you feel. 490381