టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం వరించింది. రెజ్లింగ్ 65కిలోల విభాగంలో భజ్రంగ్ పునియాకు కాంస్య పతకం సాధించాడు. కజకిస్థాన్ రెజ్లర్ నియాజ్ బెకోవ్ పై 8-0 తేడాతో భజ్రంగ్ విజయం సాధించాడు. కాంస్య పతక పోరులో పూర్తి భజరంగ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. భజరంత్ పునియా సాధించిన పతకంతో రియో ఒలింపిక్స్ లో ఆరో పతకం లభించింది.
ప్రత్యర్ధికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భజరంగ్ పూర్తి ఆధిపత్యం చెలాయించడం విశేషం. మొదటి పిరియడ్ లో భజరంగ్ కు 1,1 చొప్పున రెండు పాయింట్లు వస్తే.. రెండో పీరియడ్ లో వరుసగా 2,2,2 పాయింట్లు సాధించి ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. దీంతో 8-0తో భజరంగ్ తిరుగులేని విజయం సాధించాడు. ఈ విభాగంలో భజరంగ్ ప్రపంచ నెంబర్ వన్ గా ఉన్నాడు. స్వర్ణం సాధిస్తాడని అందరూ భావించినా తృటిలో అవకాశం కోల్పోయాడు. కాంస్య పతకం సాధించడం ద్వారా విశ్వక్రీడల్లో తన సత్తా మరోసారి చాటాడు.
532330 809413An fascinating dialogue is value comment. I feel that its greatest to write extra on this matter, it could not be a taboo topic however generally people are not enough to speak on such topics. To the next. Cheers 728833