కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ఇతర దేశాలకు ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చింది. కొన్ని దేశాలు కొనుగోలు చేసేందుకు మరి కొన్ని దేశాలకు ఫ్రీగా ఇచ్చేందుకు కేంద్రం సిద్దం అయ్యింది. కరోనా వ్యాక్సిన్ ను భారత్ బయోటెక్ తయారు చేసిన విషయం తెల్సిందే. ఇప్పటికే రెండు సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతులు ఇచ్చింది. బ్రెజిల్ కు ఇండియా నుండి వ్యాక్సిన్ పంపిణీకి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ప్రత్యేక విమానంలో వ్యాక్సిన్ ను బ్రెజిల్ కు పంపించారు.
ఈ సందర్బంగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ ఎం బొల్సోనారో ట్విట్టర్ లో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ లో నమస్కార్ నరేంద్ర మోడీజీ అంటూ తమకు వ్యాక్సిన్ ను పంపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. దాంతో పాటు ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం ఎత్తిన ఫొటోను షేర్ చేశాడు. సంజీవిని స్థానంలో వ్యాక్సిన్ ను పెట్టారు. బ్యాక్ గ్రౌండ్ లో ఇండియా నుండి బ్రెజిల్ కు రూట్ మ్యాప్ ఉంచారు. మొత్తానికి చాలా క్రియేటివ్ గా ఆంజనేయ స్వామి ఫొటోను బ్రెజిల్ అధ్యక్షుడు షేర్ చేసి ఇండియన్స్ దృష్టిని ఆకర్షించాడు.
210697 148807I believe this website has some truly excellent details for every person : D. 321556
75968 395993An really fascinating go by means of, I may not concur entirely, even so you do make some actually legitimate factors. 490491
592398 543380Hello! I could have sworn Ive been to this web site before but following browsing via some of the post I realized its new to me. Nonetheless, Im undoubtedly pleased I discovered it and Ill be book-marking and checking back frequently! 919654