ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. కొన్ని దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ ను తయారు చేశాయి. మరి కొన్ని దేశాలు వ్యాక్సిన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఈ సమయంలో కొందరు భారత్ లో తయారు అయిన కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల మగవారు నపుంసకులుగా మారుతారు అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఒక రాజకీయ నాయకుడు అలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆందోళన మరింతగా పెరిగింది. ఆ విషయమై కేంద్రం స్పష్టత ఇచ్చింది.
కరోనా వల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కేంద్ర మంత్రి హర్షవర్థన్ స్పందిస్తూ కరోనా టీకా మహిళలు కాని పురుషులు కాని తీసుకోవడం వల్ల నపుంసకులు అవుతారు అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. శాస్త్రవేత్తలు ఎవరు కూడా దాన్ని నిర్థారించలేదు. కోవిడ్ టీకా వేయించుకున్న వారిలో కొందరికి స్వల్ప జ్వరం లేదా వేయించుకున్న చోట నొప్పి ఉంటుంది కాని అంతకు మించి సీరియస్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అంటూ మంత్రి క్లారిటీ ఇచ్చాడు. కొందరు పుట్టించే పుకార్లను నమ్మి హైరానా పడిపోవడం మంచిది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
951731 296930Thanks for any other fantastic article. 613128
292829 895967You created some decent points there. I looked on the internet for that issue and located most individuals will go together with with the site. 746182
807821 957999bless you with regard towards the specific blog post ive genuinely been looking with regard to this kind of advice on the net for sum time these days hence with thanks 961431