అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా ఏపీ ప్రభుత్వం ఈనెల 8వ తారీకున కొన్ని ఎంపిక చేసిన స్టోర్ ల్లో మహిళలు మొబైల్ ఫోన్ లు కొనుగోలు చేస్తే వారికి 10 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. మహిళల అభ్యుతనికి వారిని సాంకేతికతకు దగ్గర చేయాలని సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దిశ మొబైల్ యాప్ ను కూడా పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి తీసుకు రావాలని భావిస్తున్నట్లుగా కూడా ఆయన ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు.
అంగన్ వాడీ కేంద్రాల్లో నాడు నేడు మరియు మహిళ దినోత్సవం పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంగన్ వాడీ కార్యకర్తలకు ప్రతి ఏడాది ఆరోగ్యపరమైన పరీక్షలు నిర్వహించడంతో పాటు మహిళ ఉద్యోగులకు అదనంగా 5 రోజుల పాటు సెలవులు ఇవ్వబోతున్నట్లుగా కూడా ప్రకటించారు. నాగ్ గెజిటెడ్ మహిళ ఉద్యగుల సంఘానికి ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు ఇవ్వబోతున్నట్లుగా కూడా పేర్కొన్నారు. మహిళలకు ఏపీ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నట్లుగా జగన్ పేర్కొన్నారు.
432343 58492You made some decent points there. I looked on the net for any issue and discovered most individuals goes in addition to with all your web site. 102485
993782 66837Couldn?t be created any much better. Reading this post reminds me of my old room mate! He always kept talking about this. I will forward this report to him. Pretty certain he will possess a good read. Thanks for sharing! 750285