రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ అమరావతి కార్పొరేషన్ ను తెరపైకి తెస్తోంది. మంగళగిరి పరిధిలోని 16, తుళ్లూరు పరిధిలోని 3 గ్రామాలను కలిపి.. మొత్తంగా 19 గ్రామ పంచాయతీలతో ‘అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్’గా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనిపై ఆయా గ్రామల్లో సభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని పంచాయతీరాజ్ శాఖ గుంటూరు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.
గతంలోనే ఈ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా.. ప్రజా వ్యతిరేకతతో వెనక్కు తగ్గింది. ఇప్పుడీ ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తూ బుధవారం నుంచి గ్రామ సభలను నిర్వహించబోతోంది. అయితే.. 19 గ్రామాలను కలిపి నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు అమరావతి ఐకాస అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
గతంలో 25 గ్రామ పంచాయతీల పరిధిలోని 29 గ్రామాలను కలిపి రాజధానిగా ప్రకటించారనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అందులో కొన్ని గ్రామాలను తాడేపల్లి-మంగళగిరి కార్పొరేషన్ లో కలిపి.. మిగిలిన గ్రామలతో అమరావతి కార్పొరేషన్ చేస్తామంటే అంగీకరించేదిలేదని అంటున్నారు.
304695 599646Perfectly written topic material , thanks for selective details . 80206
405110 700333There is noticeably a bundle to find out about this. I assume you produced positive nice factors in options also. 403369
300739 385306Thank you a great deal for sharing this with all individuals you in fact recognize what you are speaking about! Bookmarked. Please moreover talk more than with my internet internet site =). We could have a hyperlink alternate arrangement among us! 135052