కరోనా వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా నత్త నడకన సాగుతోంది. ఈ విధంగానే వ్యాక్సినేషన్ పక్రియ సాగితే రాబోయే రెండు మూడు సంవత్సరాల వరకు కూడా ఇండియ మొత్తం పూర్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు అంటూ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో నిపుణులు చెబుతున్న విషయం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇటీవల వెలువడిన అధ్యయనం రిపోర్ట్ ప్రకారం కోవిడ్ వచ్చి తగ్గిన వారికి వ్యాక్సిన్ వేస్తే వారిలో యాంటీ బాడీస్ శాతం అధికంగా ఉంది. సాదారణంగా వ్యాక్సిన్ తీసుకున్న వారి కంటే కరోనా వచ్చి తగ్గిన వారు వ్యాక్సిన్ తీసుకుంటే యాంటీ బాడీస్ మూడు రెట్లు అదనంగా పెరిగినట్లుగా గుర్తించామని పేర్కొన్నారు.
వ్యాక్సిన్ ను కరోనా వచ్చి తగ్గిన వారు తీసుకుంటే కరోనా బారిన పడే అవకాశం సున్నా శాతంగా చెబుతున్నారు. కాని కరోనా బారిన పడని వారు వ్యాక్సిన్ తీసుకుంటే వైరస్ బారిన పడే అవకాశం కనీసం 10 శాతం అయినా ఉంటుందని అంటున్నారు. ఇక వైరస్ బారిన పడి కోలుకున్న వారు ఒక్క డోస్ తీసుకున్నా సరిపోతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కరోనా నుండి కోలుకున్న వారు అదృష్టవంతులుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
420672 927279I wanted to say Appreciate providing these details, youre performing a terrific job with the website… 112795
831019 838880hello I was extremely impressed with the setup you used with this internet site. I use blogs my self so great job. definatly adding to bookmarks. 239938
670620 774362Hi. Cool write-up. Theres an concern with your web site in firefox, and you might want to check this The browser may be the market chief and a great section of folks will pass more than your great writing because of this problem. 616152