వచ్చే నెల 13 నుండి టీం ఇండియా జట్టు శ్రీలంకలో పర్యటించేందుకు సిద్దం అయ్యింది. బీసీసీఐ అందుకు సంబంధించిన జట్టును ప్రకటించింది. అదే సమయంలో మరో జట్లు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంటుంది. కనుక ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగా మిగిలిన వారిని శ్రీలంక పంపించేందుకు గాను బీసీసీఐ జట్టును ప్రకటించింది. శ్రీలంక పర్యటనకు వెళ్తున్న జట్టుకు శిఖర్ ధవన్ సారధ్యం వహించబోతున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ లకు ధవన్ కెప్టెన్ గా వ్యవహరించడం ఇదే ప్రథమం కనుక ఆయనకు ఈ సిరీస్ చాలా కీలకం కానుంది.
జూనియర్ లు మరియు సీనియర్ లతో కలిపి 20 మంది సభ్యులను శ్రీలంక పర్యటన కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. జట్టు సభ్యుల విషయానికి వస్తే… ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, చాహల్, రాహుల్ చాహర్, కె.గౌతమ్, క్రునాల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, నవ్దీప్ సైనీ, చేతన్ సకారియా.
284785 278043Thanks for the details provided! I was obtaining for this details for a long time, but I wasnt able to uncover a reliable source. 211143
481951 734700Following I initially commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now each time a remark is added I get four emails with the same comment. Is there any method youll be able to take away me from that service? Thanks! 232379
557233 73253I located your weblog on yahoo and can bookmark it currently. carry on the nice work. 722928