Switch to English

జనసేవ: గ్రౌండ్‌ లెవల్‌లో జనసైనికుల దూకుడు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది. జనసేన సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ సత్తా చాటుతున్నాయి. కరోనా వైరస్‌ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో కాదు.. కరోనా వైరస్‌ కారణంగా ప్రజలెదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలోనూ.. జనసేన తరఫున ప్రజలకు ‘సాయం’ అందించడంలోనూ. గ్రామ స్థాయిలో ‘జనసేవ’ పేరుతో జనసైనికులు చాలా యాక్టివ్‌గా వుంటున్నారు.

అలా యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నవారికి పార్టీ అధిష్టానం నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, స్వయంగా ఆయా యాక్టివిటీస్‌ని తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌లో ప్రస్తావిస్తున్నారు. మరోపక్క, న్యూస్‌ ఛానళ్ళ చర్చా కార్యక్రమాల్లోనూ జనసేన నేతలు హుందాగా వ్యవహరిస్తున్నారు.

గతంలో సినిమాటిక్‌గా కన్పించిన జనసైనికుల యాక్టివిటీస్‌.. ఇప్పుడు అత్యంత నిబద్ధతతో కన్పిస్తుండం గమనార్హం. కరోనా వైరస్‌ నేపథ్యంలో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌, పార్టీ ముఖ్య నేతలతో నిరంతరం టచ్‌లో వుంటున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. జనసైనికులకూ తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. నిజానికి, మామూలు రోజుల్లో జరిగే యాక్టివిటీస్‌ కంటే, ఇప్పుడు పార్టీ యాక్టివిటీస్‌ మరింత పద్ధతి ప్రకారం నడుస్తున్నాయని గ్రౌండ్‌ లెవల్‌లో జనసైనికులూ అభిప్రాయపడ్తుండడం గమనార్హం.

కరోనా వైరస్‌ నేపథ్యంలో జనం వద్దకు ఏయే పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు విరివిగా వెళుతున్నారు.? అన్న విషయమై ఆరా తీస్తే, జనసైనికులే ఎక్కువ యాక్టివ్‌గా వుంటున్నారని గ్రౌండ్‌ లెవల్‌ నుంచి సమాచారం అందుతోంది. తన చేతిలో అధికారం వున్నా, వైఎస్సార్సీపీ క్యాడర్‌.. కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నారనీ, పైగా పబ్లిసిటీ స్టంట్స్‌ ఎక్కువైపోతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ క్యాడర్‌ అయితే పూర్తిగా నిస్తేజంగానే కన్పిస్తోంది.

కాగా, జనసైనికులు కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, కరోనా వైరస్‌ బారిన పడకుండా వుండడంతోపాటు, ఇతరులకు కరోనా వైరస్‌ సోకేలా ఎలాంటి అత్యుత్సాహం ప్రదర్శించవద్దని సాక్షాత్తూ పవన్‌ కళ్యాణ్‌ అప్రమత్తం చేస్తున్నారు జనసైనికుల్ని. అదే సమయంలో, సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయొద్దంటూ సూచిస్తుండడం గమనార్హం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...