Switch to English

నిత్య ‘కామా’ నందుడి కైలాసానికి దారేది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

నిత్యానందుడిని ముద్దుపేరు కామానందుడు. ఆధ్యాత్మిక గురువుగా పేరు తెచ్చుకున్న నిత్యానంద స్వామీ ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో తన ఆశ్రమాలు నెలకొల్పాడు. ఆధ్యాత్మిక గురువుగా కంటే కూడా వివాదాస్పద గురువుగా పేరు తెచ్చుకున్నారు. మహిళలు ఎక్కువగా అయన ఆశ్రమంలో ఉంటుంటారు.

ఒకసారి నిత్యానంద ఆశ్రమానికి వచ్చిన మహిళలు తిరిగి బయటకు వెళ్లడం లేదు. ఎందుకో ఏమిటో తెలియదు. బెంగళూరుకు చెందిన శర్మ అనే వ్యక్తి తన కూతుర్లను నిత్యానంద స్వామీ ఆశ్రమంలో ఉంచామని, కానీ, ఇప్పుడు వాళ్ళను బెంగళూరు నుంచి అహ్మదాబాద్ కు షిఫ్ట్ చేసారని అహ్మదాబాద్ హైకోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు. ఈ పిటిషన్ దాఖలయ్యాక, నిత్యానంద స్వామి పలాయనం చిత్తగించారు.

ఏమయ్యాడో తెలియలేదు. కట్ చేస్తే.. వెస్టిండీస్ దీవుల్లో ఓ దీవిని కొనుగోలు చేసి దానికి కైలాస దీవి అనే పేరు పెట్టాడు. దీవిని కొనుగోలు చేయడం అంటే మాములు విషయమా చెప్పండి. 2008 లో అయన పాస్ పోర్ట్ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉన్నది. కానీ, అయన చుట్టూ నేరాలు అల్లుకొని ఉండటంతో పాస్ పోర్ట్ ను రెన్యూవల్ చేయలేదు. పాస్ పోర్ట్ లేకుండా అయన ఇండియా నుంచి ఎలా బయటకు వెళ్ళాడు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అంతేకాదు, దీవిని కొనుగోలు చేసేంత డబ్బు ఆయనకు ఎక్కడినుంచి వచ్చింది.

ఇక్కడ ఆశ్రమాలను ఒక్కొక్కటిగా పోలీసులు సీజ్ చేస్తూ వస్తున్నారు. పోలీసులు ఈ పని చేస్తున్న సమయంలోనే నిత్యానంద తన డబ్బును విదేశాలకు తరలించారా అనే డౌట్ ఉన్నది. ట్రినిడాన్ దీవుల్లోని దీవిని కొనుగోలు చేయడం అంటే మాములు విషయం కాదు. చాలా డబ్బు అవుతుంది. అంత డబ్బు పెట్టి దీవిని కొనుగోలు చేయడమే కాకుండా.. ఆ దీవికి ఏకంగా దేశం హోదాను తీసుకురావడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు అంటే అర్ధం చేసుకోవచ్చు… నిత్యానందుడు ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడో.

కైలాస దేశానికీ సంబంధించిన ఫ్లాగ్, దేశ చిహ్నాలు, దేశానికీ సంబంధించిన కార్యాలయాలు, ప్రధాన మంత్రి, ఇతర మంత్రులు, ఒక దేశానికీ సంబంధించిన పాస్ పోర్ట్ అన్నింటిని ఏర్పాటు చేసుకున్నారు. దేశం హోదాను దక్కించుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.

పెద్దపెద్ద వాళ్ళ సహకారం లేకుండా నిత్యానంద ఇలా చేయగలడా… దీని వెనుకాల చాలామంది పెద్దమనుషుల హస్తం ఉండే ఉంటుంది. ఇప్పుడు అందరి చూపులు కైలాస దేశం వైపే ఉన్నాయి. ఆ దేశానికీ ఎలా వెళ్ళాలి.. వీసా ఎలా వస్తుంది.. అక్కడి కరెన్సీ ఏంటి అనే గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...