మైనింగ్ కోసం ఉపయోగించే పేలుడు పదార్థాలను తరలిస్తుండగా భారీ పేలుడు సంభవించి ఎనిమిది మంది మృతి చెందారు. స్థానికులు భూ కంపం అనుకుని భయంతో పరుగులు తీశారు. పలు భవనాలు మోస్తరు నుండి భారీగా దెబ్బ తీన్నాయి. ఈ సంఘటనతో మొత్తం దేశం ఉదయాన్నే ఉలిక్కి పడింది. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన స్థానికులను రాత్రి అంతా నిద్ర లేకుండా చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. మృతల వివరాలు ఇప్పటికే వెళ్లడించారు.
కర్ణాటక శివమొగ్గ ప్రాంతంలో రాత్రి 10.30 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఆసమయంలో భారీ శబ్దం రావడంతో పాటు మొత్తం భూమి కంపించినట్లయ్యింది. దాంతో వెంటనే స్థానికులు భూ కంపంగా భావించి పరుగులు తీశారు. ఆ తర్వాత విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. పేలుడు ప్రభావంతో 8 మంది మృతి చెందగా పలు భవనాలు ద్వంసం అయ్యాయి. జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షించారు. చనిపోయి వారు అంతా కూడా బీహార్ నుండి వచ్చిన వలస కూలీలుగా గుర్తించారు. ఈ సంఘటనపై ముఖ్యులు స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.
733941 129055Spot up for this write-up, I truly feel this exceptional web site requirements a good deal far more consideration. Ill far more likely be once again to read considerably more, thank you that information. 765807
177284 562218As I web-site possessor I believe the content material matter here is rattling great , appreciate it for your efforts. You must maintain it up forever! Best of luck. 744592