మద్యం మత్తుకు అలవాటు పడిన కొందరి వాళ్ళ విశాఖపట్నం జిల్లాలో ఓ దారుణం జరిగింది. కశింకోటకు చెందిన ఓ ఐదుగురు స్నేహితులు శనివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. ఇందులో ఒకరు ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తుండడంతో అక్కడి నుంచిపార్టీ కోసం రహస్యంగా సర్జికల్ స్పిరిట్ తెచ్చాడు. మద్యం కన్నా మత్తు ఎక్కువగా ఇస్తుందని భావించి పార్టీలో స్పిరిట్ను తలా కొంత తాగారు. దాంతో ఆ ఐదుగురిలో కునిశెట్టి ఆనంద్ (55), వడిశల నూకరాజు (61), పెతకంశెట్టి అప్పారావు (50)లు ఆదివారం ఉదయం భరించలేని కడుపునొప్పితో బాధపడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
అది జరిగిన కొద్దిసేపటికే ఆనంద్, నూకరాజు మృతి చెందగా, అప్పారావు కేజీహెచ్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. స్పిరిట్ తాగిన మిగతా ఇద్దరూ మాణిక్యం, దొరబాబులు కూడా ఈ రోజు ఉదయంకేజీహెచ్ హాస్పిటల్లో మృతి చెందారు. దాంతో మద్యంకి మించిన మట్టుకు స్పిరిట్ తాగిన ఐదుమంది చనిపోయారు. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
544131 364442Should you are viewing come up with alter in most of the living, starting point generally L . a . Weight reduction cutting down on calories platform are a wide stair as part of your attaining that most agenda. weight loss 926804
631484 409456Extremely great written write-up. It will likely be valuable to anybody who usess it, including myself. Maintain up the excellent work – canr wait to read a lot more posts. 463748
516474 156774Hey! Excellent stuff, please keep us posted when you post something like that! 500403