ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం కొనసాగుతూనే ఉంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అన్ని దేశాల్లో వ్యాప్తి విపరీతంగా ఉంది. ఇండియాలో ఇటీవలే పది లక్షల మార్క్ను దాటగా అమెరికాలో కోటి వరకు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇరాన్లో ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 2.7 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని చెబుతుంది. కాని ఇరాన్ అధ్యక్షుడు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇరాన్లో 2.5 కోట్ల మందికి కరోనా వచ్చి ఉంటుందని, ఈ సంఖ్య రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంది. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాంటూ అధ్యక్షుడు హసన్ రౌహానీ పేర్కొన్నారు. ఈ లెక్కలు ఆయన ఎలా చెప్పాడు, నిజంగా అంత మంది కరోనా బారిన పడ్డారా అనే ప్రశ్న ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది.
దీన్ని బట్టి చూస్తే ప్రపంచంలో ఏ దేశం కూడా కరోనా లెక్కల విషయంలో కరెక్ట్ లేదనిపిస్తుంది. రెండున్న కోట్ల మందికి వచ్చింది అంటూ అధ్యక్షుడు బెదిరించేందుకు ఇలాంటి ప్రకటన చేసి ఉండవచ్చు అని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కరోనా ప్రమాధ ఘంటికలు అయితే మ్రోగుతూనే ఉన్నాయి.
33941 898610Thank you for having the time to discuss this subject. I truly appreciate it. Ill stick a link of this entry in my website. 412612
730040 462041This internet internet site is my breathing in, extremely excellent layout and perfect content material material . 858693
251571 614549Thanks for the auspicious writeup. It actually used to be a leisure account it. Glance complicated to far more delivered agreeable from you! However, how can we be in contact? 756740
283140 129261Some actually marvelous function on behalf of the owner of this internet web site , dead great subject matter. 470857