గత ఏడాది పదవతరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో మొదలైన కరోనా హడావుడి ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. అయినా కూడా విద్యాసంవత్సరం వృదా అవ్వకూడదు అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహిస్తుంది. ఇదే సమయంలో కరోనా జాగ్రత్తలు తీసుకుని వార్షిక పరీక్షలు కూడా నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఫిబ్రవరి 1 నుండి స్కూల్స్ ను రెగ్యులర్ గా ఓపెన్ చేసే విషయమై ఆలోచిస్తున్నారు. కనుక పరీక్షలను మే 17వ తారీకు నుండి మొదలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
మొత్తం మూడున్నర నెలల పాటు పాఠశాలలు కొనసాగబోతున్నారు. సెలవులు ఏమీ లేకుండా ఏకబికీనా సిలబస్ ను పూర్తి చేయబోతున్నారు. విద్యా సంవత్సరం మొత్తం చెప్పాల్సింది మూడు న్నర నెలలో సాధ్యం కాకపోవచ్చు. కనుక కొంత సిలబస్ ను తొలగించారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక మే 17న ప్రారంభం కాబోతున్న ఈ పరీక్షలు 26వ తారీకు న పూర్తి అవ్వబోతున్నాయి. ఇప్పటి వరకు 10వ తరగతి పరీక్షలు అంటే 11 పేపర్ లు ఉండేవి. కాని ఇప్పుడు మాత్రం ఆరు పేపర్లు ఉంటాయని అంటున్నారు. ఈ విధానం కోసం చాలా కాలంగా విద్యార్థలు ఎదురు చూస్తున్నారు.
331055 607294Very usefull weblog. i will follow this blog. keep up the great function. 818796
397441 324476This web site is actually a walk-through it actually may be the details you desired relating to this and didnt know who ought to. Glimpse here, and youll undoubtedly discover it. 367194
378850 919108Hey there, Can I copy this post image and implement it on my personal web log? 564625