వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ అబ్దుల్ రెహ్మాన్ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో ఇటివల హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో అబ్దుల్ రెహ్మాన్ చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీతో రెహమాన్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం ఆయనెంతో కృషి చేశారని.. ఆయన మరణం పార్టీకి తీరనిలో లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
528789 373007Hey, you used to write great, but the last couple of posts have been kinda boring I miss your tremendous writings. Past couple of posts are just a bit out of track! come on! 195229