ఇప్పటికే కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా జనాలు అల్లాడి పోతున్నారు. ఆ విపత్తు నుండి ఎప్పటికి బయట పడతామో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వ్యాక్సిన్ వచ్చినా కూడా భారత్ వంటి దేశాల్లో అదుపులోకి కరోనా వచ్చేందుకు కనీసం రెండేళ్ల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో మంకీపాక్స్ అనే కొత్త జబ్బు శాస్త్రవేత్తలను కలవర పెడుతోంది. యూరప్ లోని ఐర్లాండ్ లో రెండు కేసులు నమోదు అయినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ జబ్బు రెండు నుండి మూడు వారాల తర్వాత మాత్రమే గుర్తించవచ్చు.
ఈ లోపు పలువురికి ఆ జబ్బు అంటే ప్రమాదం ఉంది. యూరప్ లో రెండు మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి అంటూ WHO అధికారికంగా వెళ్లడించింది. మంకీపాక్స్ అనేది ఒకరి నుండి మరొకరికి సోకుతుంది. కనుక ఆ ఇద్దరు ఎవరిని కలిశారు.. వారి ఆరోగ్య పరిస్థితి ఏంటీ అనే విషయాలను పరిశీలించాలంటూ WHO ఆదేశించింది. WHO ప్రకారం మంకీపాక్స్ ప్రాణాంతకం కాదు. కాని జాగ్రత్తగా లేకుంటే మాత్రం చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కనుక ప్రపంచ దేశాలు అన్ని కూడా మంకీపాక్స్ పై ఒక కన్నేసి ఉంచడం బెటర్.
992828 13185Hello, you used to write wonderful, but the last several posts have been kinda boringK I miss your great writings. Past few posts are just a bit out of track! come on! 902065
266652 331447This kind of lovely blog youve, glad I identified it!?? 188087