ఇండియా చైనా మద్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమయంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లకు స్పాన్సర్గా వ్యవహరించలేం అంటూ ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్ అయిన వివో ప్రకటించింది. 2018 నుండి 2022 వరకు వివో ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించేందుకు గాను 2199 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకోవడం జరిగింది.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐపీఎల్కు స్పాన్సర్గా కొనసాగమంటూ ఇటీవలే వారు ప్రకటించడంతో ప్రస్తుతం వారితో చర్చలు జరుగుతున్నాయి అంటూ సమాచారం అందుతోంది.
ఐపీఎల్ నుండి వివో తప్పుకోవడానికి కారణం ఈసారి మ్యాచ్లు యూఏఈలో జరగడంతో పాటు ప్రేక్షకులను స్టేడియాలకు రానివ్వక పోవడమే అంటున్నారు. కరోనా కారణంగా ఈ సారి ఐపీఎల్ మ్యాచ్లపై జనాల్లో ఆసక్తి లేదు. ఆ కారణంగానే వివో తెలివిగా తప్పించుకుని ఉంటుందని అంటున్నారు.
ఏడాది వివో తన స్పాన్సర్షిప్ కొనసాగించక పోయిన 2021,22, 23 సంవత్సరాల్లో స్పాన్సర్గా కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఏడాదికి గాను ప్రధాన స్పాన్సర్ను వెదికే పనిలో బీసీసీఐ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది. జియో కంపెనీ ఆసక్తిగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఆ అవకాశం జియోకు దక్కేనా చూడాలి.
842355 291617I was trying to uncover this. Genuinely refreshing take on the details. Thanks a good deal. 475776
129153 949749I want seeking at and I believe this internet site got some genuinely valuable stuff on it! . 336992
694245 379942Several thanks for sharing this fine piece. Quite interesting suggestions! (as always, btw) 927950
91960 17183Wohh exactly what I was searching for, regards for posting . 900822
984592 933116Significant other, this superb internet site is fabolous, i merely adore it 779842