దేశంతోపాటు రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ ఉగ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతూండటం కలకలం రేపుతున్నాయి. ఈనేపథ్యంలో కరోనా వైరస్ సోకి హైకోర్టులో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు.
హైకోర్టులో టైపిస్టుగా పని చేస్తున్న సుబ్రహ్మణ్యం, జూనియస్ అసిస్టెంట్ శ్రీలత ఈరోజు మృతి చెందారు. ఇప్పటికే కరోనా సోకి సచివాలయంలో పని చేస్తున్న నలుగురు ఉద్యోగులు మృతి చెందారు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
348111 510231I like this weblog its a master peace ! Glad I detected this on google . 955406