కవలలైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. వీరు ముగ్గురితోపాటు.. వారి కుటుంబసభ్యుల ఏకాభిప్రాయంతో ఈ పెళ్లి జరిగినా పోలీసులు వరుడిపై కేసు నమోదు చేయడం విశేషం. మహారాష్ట్రలో జరిగిన ఈ పెళ్లి వివరాల్లోకి వెళ్తే..
పింకీ, రింకీ అనే కవలలు ముంబైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. వరుడు అతుల్ నగరంలోనే ఓ ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. పింకీ, రింకీ తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా.. తల్లితో వీరు నివసిస్తున్నారు. ఇటివల ఆమె అనారోగ్యానికి గురికాగా అతుల్ కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈక్రమంలో వీరిమధ్య ప్రేమ చిగురించింది.
చిన్నప్పటి నుంచీ కలిసిమెలిసి పెరిగిన వీరు ఒకే వ్యక్తిని పెళ్లాడాలని నిర్ణయించుకోవడంతో పెద్దలూ అంగీకరించి శుక్రవారం వీరి వివాహం ఘనంగా జరిపించారు. ట్విన్స్ ఇద్దరూ భర్తకు పోటాపోటీగా దండలు వేయడం వైరల్ అయింది. అయితే.. అతుల్ పై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ట్విట్టర్లో దీనిపై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి.
Twin sisters From Mumbai,got married to the same man in Akluj in Malshiras taluka of Solapur district in #maharashtra#maharashtranews#twinsisters #Mumbai #Viral #ViralVideos #India #Maharashtra pic.twitter.com/d52kPVdd5t
— Siraj Noorani (@sirajnoorani) December 4, 2022
320277 911965I conceive this web site has really fantastic indited content material material posts . 888438
Thank you for sharing your well put together web site. [url=https://oldchicken.kr/bbs/board.php?bo_table=sub0202&wr_id=570601]asacol à commander sans ordonnance[/url]