‘కరోనా భారత్ ను అతలాకుతలం చేసిందని.. వైద్య సదుపాయాల లేమితో ఆ దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. భారత్ మాత్రమే కాకుండా ఇంకా అనేక దేశాల్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. కరోనాతో తీవ్రంగా నష్టపోయిన అమెరికాకు చైనా 10 ట్రిలియన్ డాలర్లు నష్ట పరిహారం చెల్లించాలి’ అని ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వూహాన్ ల్యాబ్ నుంచే వైరస్ పుట్టిందని అధ్యక్షుడిగా ఉన్న నాటినుంచీ ట్రంప్ చైనాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
‘అనేక దేశాల పరిస్థితి తారుమారైంది. మళ్లీ ఆ దేశాలు గతంలోలా ఉండకపోవచ్చు. చైనా కావాలనే చేసినా.. ప్రమాదవశాత్తూ చేసినా ప్రపంచానికి నష్టమే చేసింది. అమెరికా ఎక్కువ నష్టపోయినా అనేక దేశాలు ఇంకా ఎక్కువగానే నష్టపోయాయి. ఇందుకు ప్రపంచానికి చైనా ఎంత నష్ట పరిహారం చెల్లించినా తక్కువే అవుతుంది. కరోనా ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా వచ్చిందో తేలాలి. ఇందుకు చైనా కూడా సహకరించాలి’ అని అన్నారు.
688261 26684I real delighted to uncover this web site on bing, just what I was searching for : D also bookmarked . 420232
162759 606787Really educating story, saved your site for hopes to read far more! 203190
386145 964500I got what you intend, saved to fav, very nice site . 86494