Switch to English

అక్టోబర్ నాటికి థర్ద్ వేవ్..! ముప్పును ఎదుర్కోగలమనే అంటున్న నిపుణులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

భారత్ లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అక్టోబర్ నాటికి రావొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కరోనా తీవ్రత, రాబోయే రోజుల్లో కరోనా ప్రభావంపై జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులతో రాయిటర్స్ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని వెల్లడించారు. జూన్ 3 నుంచి 17 మధ్య జరిపిన ఈ సర్వేలో 40 మందికి పైగా నిపుణులు, వైరాలజిస్టులు, వైద్యులు పాల్గొన్నారు. 24 మంది నిపుణుల్లో థర్డ్ వేవ్ అక్టోబర్ నాటికి వస్తుందని 21 మంది చెప్పారు. మరో ముగ్గురు నవంబర్-ఫిబ్రవరి మధ్య రావొచ్చని తెలిపారు. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ తో ఈ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా చెప్పారు.

థర్డ్ వేవ్ లో పిల్లలపై ప్రభావం ఎక్కువనే అభిప్రాయాన్ని 26 మంది చెప్పుకొచ్చారు. 14 మంది మాత్రం పిల్లలపై ప్రభావం ఉండదనే చెప్పారు. అయితే.. 18ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. భవిష్యత్తులో కొత్త కరోనా వేరియంట్లు వచ్చిన ప్రస్తత వ్యాక్సినేషన్ వల్ల పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చని 25 మంది అభిప్రాయపడ్డారు. మొత్తంగా కరోనా వైరస్ ముప్పు మరో ఏడాది వరకూ ఉండొచ్చని 31 మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అక్టోబర్ నాటికి వ్యాక్సినేషన్ ఎక్కువమందకి అందడం.. సెకండ్ వేవ్ వల్ల రోగనిరోధకత ఇందుకు సాయపడుతుందని ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు.

వ్యాక్సినేషన్, కరోనా బారిన పడటం వల్ల వచ్చే రెండేళ్లలో భారత్ హెర్డ్ ఇమ్యూనిటీ సాధిస్తుందని అంతర్జాతీయ వైరాలజీ నిపుణుడు రాబర్ట్ గల్లో అభిప్రాయపడ్డారు. థర్డ్ వేవ్ లో పిల్లలకు వైరస్ సోకినా తీవ్రత తక్కువే అని కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు ఇటివలే చెప్పారు. అయితే.. చిన్నారులకు వైరస్ ప్రమాదం ఉందని ఆసుపత్రుల్లో ఐసీయూ పడకలు తక్కువగా ఉండటం ఓ కారణమని కర్ణాటక ప్రభుత్వ సలహాదారు డాక్టర్ దేవిశెట్టి అంటున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...