కరువు ప్రాంతంగా పేరున్న అనంతపురంను జలమయం చేస్తామంటూ సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మూడు కొత్త రిజర్వాయర్లను ఏర్పాటు చేసేందుకు శంకుస్తాపన చేశారు. నేడు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా జగన్ ఆ మూడు ప్రాజెక్ట్లకు అంకురార్పణ చేశారు. ఈ మూడు రిజర్వాయర్లతో అనంతపురం జిల్లా నీటితో కళకళలాడుతుందని అన్నారు. రాప్తాడు నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు గాను ఈ రిజర్వాయర్లు పని చేస్తాయని అన్నారు.
సీఎం జగన్ తో పాటు మంత్రి అనీల్ కుమార్ కూడా ఈ శంకుస్తాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముట్టాల, దేవరకొండ, తోపుదుర్తి రిజర్వాయర్లు హంద్రీనీవా నుండి పేరూరా డ్యాంకు నీటిని తరలించేందుకు ఉపయోగించబోతున్నట్లుగా ఈ సందర్బంగా జగన్ పేర్కొన్నారు. ఈ మూడు రిజర్వాయర్ ల వల్ల 7 మండలాల్లోని మొత్తం 35 గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. రిజర్వాయర్లు మరియు కాల్వల కోసం వెంటనే ఆర్థిక శాఖ నుండి రూ.800 కోట్లను విడుదల చేయిస్తున్నట్లుగా జగన్ పేర్కన్నాడు. రెండేళ్లలోనే ఈ రిజర్వాయర్ లను పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు.
655848 720502That being said by use it all, planet is truly restored slightly a lot more. This situation in addition will this certain Skin tightening and starting to be moved and into the mood of these producing activities. every day deal livingsocial discount baltimore washington 546490
315517 108105Hello. Cool write-up. Theres an issue with the website in internet explorer, and you might want to test this The browser may be the marketplace chief and a large element of other folks will miss your excellent writing due to this problem. 931057