కొన్ని నెలల క్రితం శబరిమల అయ్యప్ప స్వామి వారి దేవాలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాల్సిందే అంటూ ఆందోళన చేయడంతో పాటు దేవాలయంకు వెళ్లేందుకు పలు సార్లు విఫల యత్నం చేసిన సామాజిక కార్యకర్త తృప్ది దేశాయ్. ఈమెపై ఇప్పటికే హిందువులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. హిందు సమాజనంను కించపర్చే విధంగా ఈమె వ్యవహరిస్తున్నారు అంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈమెపై షిర్డీ సాయి నాధ ఆలయ ట్రస్టు మరియు అధికారులు నిషేదం విధించారు.
ఇటీవల షిర్టీ బోర్డు వారు ఆలయంలోకి సాంప్రదాయ దుస్తుల్లో రావాలంటూ పోస్టర్లు పెట్టారు. మోడ్రన్ డ్రస్ ల్లో వచ్చే వారికి ప్రవేశం లేదు అంటూ చెప్పడంతో కొందరు సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తృప్తి దేశాయ్ ఈ విషయంలో ఆలయ బోర్డును తప్పుబట్టింది. ఈనెల 10వ తారీకున అక్కడ పెట్టిన పోస్టర్లను తొలగిస్తామంటూ ప్రకటించింది. దాంతో ఆమెను 8 నుండి 11 వ తేదీల వరకు ఆ దరిదాపుల్లోకి రానివ్వబోం అంటూ బోర్డు అధికారులు మరియు హిందువులు అంటున్నారు. శాంతి భద్రతల సమస్య వాటిల్లే అవకాశం ఉన్నందున ఆమెను నిషేదిస్తున్నట్లుగా కలెక్టర్ కూడా పేర్కొన్నారు.
949018 489762Keep up the wonderful work , I read few blog posts on this site and I believe that your site is real fascinating and has bands of very good information . 567901
771835 931382Yay google is my world beater aided me to uncover this outstanding web site ! . 315776
836892 445275Great weblog here! Also your site loads up quickly! What host are you using? Can I get your affiliate link to your host? I wish my website loaded up as quick as yours lol 642731