నిజామాబాద్ కు చెందిన ఒక కుటుంబం విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 6న అమ్మవారి దర్శనం కోసం విజయవాడ చేరుకుని.. అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి సత్రంలో పప్పుల అఖిల్ పేరుతో గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ తెల్లవారుఝామున 2:30 సమయంలో బంధువులకు.. తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఒక వాయిస్ మెసేజ్ పంపించారు.
బంధువులు సత్రంకు ఫోన్ చేయగా.. సిబ్బంది వెళ్లి చూడగా.. గదిలో తల్లి, కుమారుడు విగతజీవులుగా కనిపించారు. తండ్రి, పెద్ద కొడుకు ప్రకాశం బ్యారేజ్ 52వ పిల్లర్ నుంచి కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోగా.. రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు.. పప్పుల సురేశ్, శ్రీలత, అఖిల్, ఆశిష్ గా గుర్తించారు. అప్పుల బాధతోనే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. పప్పుల సురేశ్ నిజామాబాద్ లో పెట్రోల్ బంక్, మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
917226 492886Some genuinely prime posts on this internet site , bookmarked . 561203
41816 543572Hi! I just wanted to ask if you ever have any problems with hackers? My last blog (wordpress) was hacked and I ended up losing several weeks of hard work due to no backup. Do you have any methods to prevent hackers? 877525
Amazing internet site you have there. [url=http://drilltap.co.kr/bbs/board.php?bo_table=free&wr_id=24388]Rezeptpreis von Medikamenten[/url]