తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, ప్రజా రవాణా వాహనాల్లో మాస్క్ వినియోగం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా దీనిని అతిక్రమిస్తే విపత్తు నిర్వహణ చట్టం, ఐపీసీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏప్రిల్ 30 వరకూ ర్యాలీలు, ఉత్సవాలకు అనుమతిని నిరాకరించింది. బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో ఎలాంటి సమావేశాలకు కూడా అనుమతి లేదని స్పష్టం చేసింది.
త్వరలో రాబోతున్న పండగల నిర్వహణలోనూ ఆజ్ఞలు విధించింది. ఉగాది, హోలీ, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, రంజాన్.. పండగలకు కూడా ఎటువంటి కార్యక్రామలను నిర్వహించకూడదని తెలిపింది. జిల్లాల్లోని కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు ఈ నిబంధనలన్నీ పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
528313 42011I truly enjoy looking by way of on this web web site , it holds superb content material . 288109
706877 153451I quite happy to locate this internet site on bing, just what I was searching for : D too bookmarked . 961129
338189 77706This really is a great topic to talk about. Normally when I find stuff like this I stumble it. This write-up probably wont do effectively with that crowd. I will be sure to submit something else though. 123902
456411 211911What cell telephone browser is this website page optimized for Internet explorer? 783599
29900 669777Man you legend. return see my internet site, you ought to get pleasure from it. 761421