Tdp: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి మూడో జాబితాను టీడీపీ (TDP) విడుదల చేసింది. 11 అసెంబ్లీ.. 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ఇప్పటికే ప్రకటించిన 128 అభ్యర్ధులు.. ప్రస్తుతం ప్రకటించిన 11 మంది అభ్యర్థుల కలిపి 139 మందిని ప్రకటించగా మరో 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో పెట్టింది.
అసెంబ్లీ అభ్యర్థులు..
1. పలాస – గౌతు శిరీష
2. పాతపట్నం – మామిడి గోవింద్ రావు
3. శ్రీకాకుళం – గొండు శంకర్
4. శృంగవరపు కోట – కోళ్ల లలితా కుమారి
5. కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వర రావు
6. అమలాపురం – అయితాబత్తుల ఆనంద రావు
7. పెనమలూరు (ఎస్సీ) – బోడె ప్రసాద్
8. మైలవరం – వసంత వెంకట కృష్ణ ప్రసాద్
9. నరసరావుపేట – డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు
10. చీరాల – మద్దులూరి మాలకొండయ్య యాదవ్
11. సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
పార్లమెంట్ అభ్యర్థులు..
1. శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు
2. విశాఖపట్నం – మాత్కుమిల్లి భరత్
3. అమలాపురం – గంటి హరీష్ మాధుర్
4. ఏలూరు – పుట్ట మహేష్ యాదవ్
5. విజయవాడ- కేశినేని శివనాధ్ (చిన్ని)
6. గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
7. నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు
8. బాపట్ల – టీ. కృష్ణ ప్రసాద్
9. నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
10. చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్ రావు
11. కర్నూలు – బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు)
12. నంద్యాల – బైరెడ్డి శబరి
13. హిందూపూర్ – బీకే పార్థసారధి