భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో స్మగ్లర్లు భద్రతా దళాలపై దాడులకు తెగబడ్డారు. గస్తీ కాస్తున్న భద్రతా దళాలు అప్రమత్తమై ఎదురు దాడికి దిగారు. సైనికులు జరిపిన ఎదురు దాడుల్లో ఒక స్మగ్లర్ మృతి చెందినట్టు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఇటివలి కాలంలో సరిహద్దు వెంబడి పశువులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలో బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి స్మగ్లర్లు సంచరిస్తున్నట్టు బీఎఎస్ఎఫ్ దళాల నిఘా విభాగం గుర్తించింది. ఆదివారం తెల్లవారుఝామున 3గంటల సమయంలో 10-15 మంది స్మగ్లర్లు జవాన్లపై దాడికి దిగారు. దాడిలో భాగంగా రాళ్లు, పదునైన ఆయుధాలతో జవాన్లపై విరుచుకుపడ్డారు. జవాన్లు జరిపిన ప్రతిదాడిలో ఒక స్మగ్లర్ హతమయ్యాడు.
మిగిలిన స్మగ్లర్లకు గాయాలయ్యాయని.. తప్పించుకుని పారిపోయినట్టు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. మృతి చెందిన స్మగ్లర్ ముర్షీదాబాద్ కు చెందిన రోహిల్ మండల్ గా గుర్తించారు. వీరి నుంచి 532 బాటిళ్ల పెన్సిడిల్ ను స్వాధీనం చేసుకున్నారు.
584762 990545Wohh just what I was searching for, appreciate it for putting up. 743027
549835 182730Excellent day. Quite cool weblog!! Man .. Outstanding .. Remarkable .. Ill bookmark your website and take the feeds additionallyI am glad to locate numerous valuable information appropriate here within the post. Thank you for sharing.. 615902
821884 643589We dont trust this wonderful submit. Nevertheless, I saw it gazed for Digg along with Ive determined you could be appropriate so i ended up being imagining within the completely wrong way. Persist with writing top quality stuff along these lines. 348775