జక్కన్న ప్రాజెక్టు పై శ్రద్ధ లేదట ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,626FansLike
57,764FollowersFollow

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ట్రిపుల్ ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్ ని హైద్రాబాద్ లో పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ పూణే లో జరుపుకుంటుంది. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పుడు హీరోయిన్ సమస్య వచ్చిపడింది.

నిజానికి ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ భామ అలియా భట్ ని, హాలీవుడ్ భామ డైసీ లను ఎంపిక చేసాడు రాజమౌళి. అయితే ఈ సినిమాలో తాను నటించడం లేదని డైసీ ప్రకటించి తప్పుకుంది. దాంతో ఇప్పుడు రెండో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అన్న ఆలోచనలో భాగంగా రాజమౌళి ఇప్పటికే బాలీవుడ్ భామలు శ్రద్ధ కపూర్, జాహ్నవి లను సంప్రదించాడట. జాహ్నవి కంటే కూడా శ్రద్ధ కపూర్ అయితేనే బాగుంటుందన్న ఆలోచనతో ఆ దిశగా ప్రయత్నాలు చేసారు. ఈ విషయం గురించి చర్చలు జరిపిన శ్రద్ధ కపూర్ కాస్త టైం కావాలని అడిగిందట. సరే అని టైం ఇచ్చారు .. ఫైనల్ గా శ్రద్ధ ఓకే చెబుతుందని అనుకుంటే ఇప్పుడు ఆమె ఈ సినిమాలో నటించే ఉద్దేశం లేదని చెప్పేసింది! దానికి కారణం తెలుపుతూ.. ఇప్పటికే తాను హిందీలో రెండు సినిమాలు ఒప్పుకున్నాను కాబట్టి ఈ సినిమాకు డేట్స్ ఇవ్వలేనని చెప్పేసిందట. దాంతో ఇప్పుడు ఇంకెవరిని అడగాలా అన్న ఆలోచనలో పడ్డాడు మన జక్కన్న.

తాజాగా ఈ సినిమాకోసం ఇప్పుడు పరిణితి చోప్రా పేరు పరిశీలిస్తున్నారు. పరిణీతి కూడా మంచి అవకాశం వస్తే తెలుగులో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఈ నేపథ్యంలో పరిణీతి చోప్రాతో చర్చలు జరిపేందుకు సిద్ధం అవుతున్నాడు దర్శకుడు. మొత్తానికి ట్రిపుల్ ఆర్ విషయంలో హీరోయిన్ సమస్య పరిణీతి తో తీరిపోవచ్చు. రామ్ చరణ్ కోసం అలియా భట్ ని ఎంపిక చేసారు. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన పరిణీతి నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి .

4 COMMENTS

సినిమా

NBK111: బాలకృష్ణ-గోపీచంద్ సినిమాలో మరో క్రేజీ హీరో..! కీలక అప్డేట్ ఇచ్చిన...

NBK111: నట సింహం బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. #NBK111 గా తెరకెక్కుతున్న సినిమా చారిత్రక నేపథ్యంలో...

రమణి కళ్యాణం ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్.. ఫీల్‌గుడ్ ప్రేమకథపై పెరిగిన ఆసక్తి

ఈ మధ్యకాలంలో భారీ యాక్షన్‌, మాస్ హంగామా కంటే హృదయానికి దగ్గరయ్యే క్లీన్ ఎమోషనల్ కథల వైపు ప్రేక్షకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా కుటుంబంతో కలిసి...

Jr.Ntr: ‘వాళ్ల ఆశలు నెరవేరేదెప్పుడో మరి..’ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్

Jr.Ntr: ప్రతి ఏటా తమ అభిమాన హీరో పుట్టినరోజు అభిమానులకు పండగ. తమ హీరో కొత్త సినిమా కబురు కోసం వెయిట్ చేస్తారు. హీరోకు శుభాకాంక్షలు...

Dragon: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్, ఐ ఫీస్ట్.. ‘డ్రాగన్’...

Dragon: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలను మోసుకుంటూ వచ్చిన ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ వారి ఎదురుచూపులకు తెర దించింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్...

Peddi: రికార్డులతో హోరెత్తిస్తున్న ‘పెద్ది’ ట్రైలర్.. సెన్సేషనల్ నెంబర్స్ ఇవి..

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. నిన్న విడుదలైన ట్రైలర్ దేశవ్యాప్తంగా విధ్వంసమే సృష్టించింది. బుచ్చిబాబు...

రాజకీయం

దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతాం: లోకేష్

అమరావతిలో రాష్ట్రవ్యాప్తంగా డీఈవోలు, ఏపీసీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి Nara Lokesh ప్రభుత్వ విద్యావ్యవస్థలో తీసుకురానున్న కీలక మార్పులపై విస్తృతంగా మాట్లాడారు. “దేశానికే ఆదర్శంగా ఆంధ్ర...

ఆసియా క్రీడలకు ఎంపికైన జ్యోతి సురేఖకు మంత్రి లోకేష్ అభినందనలు

అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ దేశానికి గుర్తింపు తీసుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ Vennam Jyothi Surekha ఈ ఉదయం ఉండవల్లిలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh...

గ్రామాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్.. జియో ట్యాగింగ్‌తో రోడ్ల పర్యవేక్షణ

ఆంధ్రప్రదేశ్ గ్రామాల సమగ్రాభివృద్ధికి పారదర్శక సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి Pawan Kalyan అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు, అవసరమైన వసతులు,...

మత్స్యకార ఇంటికి వెళ్ళి గరిటె తిప్పిన చంద్రబాబు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో మంగళవారం ఆసక్తికర దృశ్యం కనిపించింది. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఓ మత్స్యకార కుటుంబం ఇంటికి వెళ్లి వారితో కలిసి సాధారణ వ్యక్తిలా...

వంద బోట్లతో సీఎం ఇంటికి మత్స్యకారులు.. లోకేష్ ఆత్మీయ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండో ఏడాది “మత్స్యకారుల సేవలో” నిధులను విడుదల చేయడంతో మత్స్యకారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణానదిపై సుమారు వంద బోట్లలో భారీగా తరలివచ్చిన మత్స్యకారులు సీఎం చంద్రబాబు నాయుడు...

ఎక్కువ చదివినవి

పెద్ది బడ్జెట్.. ₹350 కోట్లతో రామ్ చరణ్ సినిమాపై భారీ అంచనాలు

Ram Charan హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా గురించి ఇండస్ట్రీలో మరోసారి భారీ చర్చ మొదలైంది. తాజాగా నిర్మాత సినిమా బడ్జెట్ సుమారు ₹350 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించడంతో సినీ వర్గాల్లో...

రమణి కళ్యాణం ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్.. ఫీల్‌గుడ్ ప్రేమకథపై పెరిగిన ఆసక్తి

ఈ మధ్యకాలంలో భారీ యాక్షన్‌, మాస్ హంగామా కంటే హృదయానికి దగ్గరయ్యే క్లీన్ ఎమోషనల్ కథల వైపు ప్రేక్షకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా కుటుంబంతో కలిసి చూసేలా ఉండే ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్స్‌కు మంచి...

కుదేలైన సినీ పరిశ్రమకు ఇప్పుడు ‘పెద్ది’ ఓ పెద్ద దిక్కు!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ‘గేమ్ చేంజర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్‌పై సందేహాలు వ్యక్తం చేసినవారే ఇప్పుడు ‘పెద్ది’పై పాజిటివ్‌గా మాట్లాడటం ఇండస్ట్రీలో ఆసక్తికర...

Trisha: రూ.12కోట్ల భారీ ఆఫర్ రిజెక్ట్ చేసిన త్రిష..! కారణం అదేనా..!?

Trisha: తెలుగు, తమిళ భాషల్లో రెండు దశాబ్దాలకు పైగా తన అందం, నటనతో సినీరంగంలో రాణిస్తున్నారు త్రిష. ఓదశలో సౌత్ ఇండస్ట్రీ నెంబర్ వన్ గానూ నిలిచారు. కెరీర్ ప్రారంభమై 23సంవత్సరాలు దాటినా...

Peddi: ‘పెద్ది’ ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’పై భారీ క్రేజ్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ మే 18న విడుదలవుతోంది. ట్రైలర్ కోసం ఫ్యాన్స్...