యంగ్ హీరో శర్వానంద్ తెలుగులో సక్సెస్ దక్కించుకోక చాలా ఏళ్లు అయ్యింది. తాజాగా వచ్చిన జాను చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కాని ఆ సినిమా కూడా అంచనాలను తలకిందులు చేసింది. ప్రస్తుతం శ్రీకారం అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా కొత్త దర్శకుడు అవ్వడం వల్ల ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఆ కారణంగానే శర్వానంద్ టాలీవుడ్లో మనుగడ సాధ్యం కాదేమో అనే అనుమానాలు పెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది.
శర్వానంద్ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ చవిచూడటంతో ప్లాన్ బి ని అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. శర్వానంద్కు గతంలో తమిళంలో నటించిన అనుభవం ఉంది. తెలుగులో బిజీగా ఉన్న కారణంగా గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా కోలీవుడ్కు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు తమిళ మూవీని నటించేందుకు శర్వానంద్ ఓకే చెప్పినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతుంది. అది తమిళంలో రూపొందబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. తెలుగులో దీన్ని డబ్ చేసే అవకాశాలు ఉన్నాయి. తమిళంలో ఎంగేయం ఎపొత్తుం అనే చిత్రంను శర్వా చివరిగా చేశాడు. ఆ సినిమా తెలుగులో జర్నీ టైటిల్తో డబ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో కూడా ఆ సినిమా సక్సెస్ అయ్యింది. తెలుగులో వరుసగా ఫ్లాప్స్ వచ్చిన నేపథ్యంలో కోలీవుడ్కు వెళ్తున్న శర్వాకు అక్కడ అయినా లక్ కలిసి వచ్చేనా సక్సెస్ దక్కేనా చూడాలి.
255844 274082I quite delighted to discover this internet site on bing, just what I was seeking for : D besides saved to bookmarks . 197531
559817 800329I surely did not comprehend that. Learnt a thing new nowadays! Thanks for that. 51714
24719 202990 Its hard to uncover knowledgeable individuals on this subject, but you sound like you know what you are talking about! Thanks 254783
295780 108378Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video to make your point. You definitely know what youre talking about, why throw away your intelligence on just posting videos to your weblog when you could be giving us something informative to read? 878459