నాగ చైతన్య మరియు సమంతలు తమ విడాకుల విషయాన్ని అధికారికంగా దృవీకరిస్తూ ఇద్దరు ఒకే సమయంలో ప్రకటనలు చేయడం జరిగింది. నాగ చైతన్య ట్విట్టర్ ద్వారా విడాకుల విషయాన్ని ప్రకటించగా సమంత మాత్రం ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఇద్దరు దాదాపుగా ఒకే సమయంలో ఈ పోస్ట్ పెట్టడంతో ఇద్దరు అనుకునే ఈ నిర్ణయానికి వచ్చారనే విషయం తెలి పోయింది. చైతూ సామ్ ఇద్దరు కూడా సేమ్ మ్యాటర్ ను షేర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రకటన అభిమానుల గుండెలను బద్దలు కొడతాయి.. కొందరు ట్రోల్ చేస్తారని కూడా వారికి తెలుసు.
ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువ మంది సమంతను నిందిస్తున్నారు. ఈ విషయం ముందుగానే ఆమెకు తెలుసు కావచ్చు. అందుకే ఇన్ స్టా గ్రామ్ లో మాత్రమే షేర్ చేసింది.. అక్కడ కామెంట్స్ ను బ్లాక్ చేసింది. ఒక వేళ కామెంట్స్ కు అనుమతి ఉంటే ఆమెను విపరీతమైన ట్రోల్స్ చేసేవారు. మంచి చైతూను వీడుతున్నావు అంటూ ఆమెను బూతులు కూడా తిట్టేవారు. ముందుస్తుగా ఆ విషయాన్ని గ్రహించే ఆమె కామెంట్స్ తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చి కామెంట్స్ ఆఫ్ చేసి ఉంటుందని అంటున్నారు.
851805 981804It is onerous to search out knowledgeable individuals on this topic, nevertheless you sound like you already know what youre talking about! Thanks 279988
483036 767332Fascinating, but not perfect. Are you going to write much more? 614881
299860 357188Genuinely instructive and wonderful structure of content material , now thats user friendly (:. 181370