Switch to English

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,946FansLike
57,764FollowersFollow

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా చిట్ చాట్ చేశారు. ఇరువురు కూడా తమ రాజకీయ నేపథ్యం మరియు ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, మోడీ గురించిన విషయాలను మాట్లాడుకున్నారు. ఎన్నికల వేల చిరంజీవి మరియు కిషన్ రెడ్డిల చిట్ చాట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చిరంజీవి మాట్లాడుతూ… నేను శాసన సభ్యుడిగా తొలి సారి సభలో అడుగు పెట్టిన సమయంలో కొత్తగా అనిపించింది. అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ, దుర్భాషలాడుకుంటూ లైవ్‌ లో తిట్టుకుంటూ ఉంటే నేను వారి భాషను విని షాక్ అయ్యాను. అసెంబ్లీ అంటే ఇలా ఉంటుందా అని ఆ సమయంలో అనిపించింది.

నాకు ఒక వైపు మీరు మరో వైపు జయప్రకాష్ నారాయణ గారు ఉండేవారు. నాకు తెలిసినంత వరకు మీరు అసెంబ్లీలో ఎప్పుడు కూడా దుర్బాషలాడలేదు. ఏదైనా పాయింట్‌ తీసుకుంటే దాని మీద సరిగ్గా మాట్లాడేవారు తప్ప ఇతర విషయాల గురించి మాట్లాడుతూ పాయింట్‌ తప్పేవారు కాదు. సభా మర్యాద అనేది మీ నుంచి నేర్చుకున్నాను.

నేను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రేణిగుంటలో కలనరీ ఇన్సిస్టిట్యూట్‌ ను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రణాళిక సంఘం అధ్యక్షుడు అహ్లూవాలియా ను కోరడం జరిగింది. కానీ ఆయన అందుకు ఆసక్తి చూపించలేదు. నేను పలు సార్లు సంప్రదింపులు, చర్చలు జరిపిన తర్వాత దానికి అనుమతి వచ్చింది. ఈ లోపు రాష్ట్ర విభజన జరగడం, నేను మంత్రిగా రాజీనామా చేయడం వంటివి జరిగాయి. ఆ ప్రాజెక్ట్‌ అక్కడే ఆగుతుందని అనుకున్నాను. కానీ మోడీ గారి ప్రభుత్వంలో ఆ ప్రాజెక్ట్‌ పూర్తి అయ్యింది అన్నారు.

కరోనా సమయంలో సినీ పరిశ్రమకు నావంతు సాయం చేశాను. అభిమానుల సహకారంతో ఎంతో మందికి అండగా నిలిచాం. కశ్మీర్‌ లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. అయితే ఆ సమయంలో నేను రాలేక పోవడంతో చరణ్ ను పంపించాను అన్నారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు మోడీ తో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. అద్వానీ గారు యువ నాయకులను అమెరికాకు పంపించాల్సి వచ్చినప్పుడు ఏపీ నుంచి నన్ను గుజరాత్‌ నుంచి మోడీ గారిని మరి కొంత మందిని పంపించడం జరిగింది. అప్పట్టి జ్ఞాపకాల తాలుకు ఫోటోలు ఇంకా నా వద్ద ఉన్నాయి.

మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశం లో అనేక విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేయడం జరిగింది. ఆర్టికల్‌ 370 రద్దు అనేది దేశ చరిత్రలో అత్యంత కీలక పరిణామం. 370 రద్దు తర్వాత కశ్మీర్ లో ఇప్పటి వరకు 300 సినిమాలకు పైగా షూటింగ్‌ జరుపుకున్నాయి అన్నారు. ఇంకా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలను చిరంజీవితో కిషన్ రెడ్డి పంచుకున్నారు.

2 COMMENTS

సినిమా

సంక్రాంతికి శర్వా “నారి నారి నడుమ మురారి” సందడి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల సరసన 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను...

అఖండ 2 రిలీజ్ వాయిదా – కొత్త తేదీ త్వరలో: నిర్మాతల...

అఖండ 2 కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిర్మాతలు నిన్న రాత్రి లేట్‌గా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. సినిమా విడుదల కోసం టీమ్...

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

రాజకీయం

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: డిసెంబర్ 6, 2025 శనివారం రాశిఫలాలు

మేషం (Aries): ఈ రోజు మీరు పనుల్లో చురుకుగా ఉంటారు. కుటుంబ సభ్యుల మాటల్లో నమ్మకం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో చిన్న లాభం కనిపిస్తుంది. స్నేహితులతో కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత...

Daily Horoscope: డిసెంబర్ 1, 2025 – సోమవారం రాశిఫలాలు

మేషం (Aries): ఈరోజు మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పనుల్లో వేగంగా ముందుకు వెళ్లగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో చిన్న లాభాలు వస్తాయి. స్నేహితులతో కలిసే...

Daily Horoscope: డిసెంబర్ 5, 2025 శుక్రవారం రాశిఫలాలు

మేషం (Aries): ఈరోజు పనుల్లో కొంత వేగం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మంచిది జరిగే సూచనలు కనిపిస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ముందుకు సాగండి. అనుకోని వ్యక్తుల నుంచి సహాయం లభిస్తుంది....

మెగా–వెంకీ మ్యాజిక్: మన శంకరవరప్రసాద్ గారు సెట్స్‌పై భావోద్వేగ క్షణాలు!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుండి ఒక హైలైట్ అప్‌డేట్ బయటకు వచ్చింది. విక్టరీ వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను...

అఖండ 2కి అకస్మాత్తు బ్రేక్: భారీ షాక్‌కు గురైన అభిమానులు, ఇండస్ట్రీ

అఖండ 2 విడుదలపై అర్ధరాత్రి వచ్చిన ఆకస్మిక ప్రకటన తెలుగు చిత్ర పరిశ్రమను, బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది. నిర్ణయించిన తేదీకి సినిమా విడుదల కావట్లేదని. మేకర్స్ “భారీ మనస్సుతో” ప్రకటించడం...