కరోనా సెకండ్ వేవ్ భారత్ పై ఎంతటి ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేసులు, మరణాలపరంగా ప్రపంచంలోనే తొలి స్థానంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం టీకా ప్రక్రియ కాస్త పెరగడంతో కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే, మనకంటే ఎంతో వెనకబడిన ఆఫ్రికా ఖండంలో కరోనా మరణాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. నైజీరియా జనాభా 20 కోట్లు కాగా, అక్కడ కరోనాతో చనిపోయినవారి సంఖ్య 2117 మాత్రమే.
అదే మనదేశంలో 136 కోట్ల జనాభా ఉండగా.. కరోనా మరణాలు మాత్రం 3.78 లక్షలకు పైనే నమోదయ్యాయి. నిజానికి నైజీరియాలో మాత్రమే కాదు.. చాలా ఆఫ్రికా దేశాల్లో కరోనా మరణాల రేటు చాలా తక్కువ. అవి పేద దేశాలే కాదు.. శుభ్రత, ఇతరత్రా విషయాల్లో కూడా వారు మనకంటే తక్కువే. మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్లు వాడటం కూడా తక్కువే. అయినా మరణాల రేటు తక్కువ ఉండటానికి కారణం.. ప్రకృతితో మమేకం కావడమే అని నిపుణులు అంటున్నారు.
వ్యవసాయం చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడని చెబుతున్నారు. మనది వ్యవసాయ దేశమైనా మన ప్రజలు చాలామంది వ్యవసాయానికి దూరంగా ఉండటంతో వైరస్ ల నుంచి అంతగా రక్షణ పొందలేకపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. పైగా మనం వ్యవసాయంలో రసాయనాలు ఎక్కువగా వినియోగిస్తామని.. ఆఫ్రికాలో అసలు రసాయనాలు వాడరని.. వారి ఆహారంలో 60 శాతానికి పైగా ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలనే ఎలాంటి ప్రాసెసింగ్ లేకుండా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటున్నారని అంటున్నారు. ఇదే సూత్రాన్ని మనం కూడా అవలంభిస్తే.. భవిష్యత్తులో ఎలాంటి విపత్తు రోగాల బారిన పడే అవకాశం ఉండదని స్పష్టంచేస్తున్నారు.
462551 534750Sweet internet website , super layout, real clean and utilize pleasant. 246193
18557 546949You actually ought to experience a tournament for starters with the finest blogs online. Let me recommend this fantastic web site! 654937
678429 602851I really like your wordpress template, exactly where would you download it through? 204144