బుల్లితెర ప్రేక్షకులను గతకొన్నేళ్లుగా నవ్విస్తున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోలతో ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే ఈ కామెడీ షోలో ఎంతో మంది నవ్వులు పూయిస్తూ, మారుతూ ఉన్నారు. చివరకు జడ్జీలు కూడా మారారు. కానీ యాంకర్లుగా మాత్రం అనసూయ, రష్మీ చాలా కాలంగా కొనసాగుతూ వచ్చారు. ఇటీవల అనసూయ జబర్దస్త్ కామెడీ షో నుంచి వెళ్లిపోవడంతో, కొన్నిరోజులు ఆ షో కూడా రష్మీతోనే చేయించింది మల్లెమాల ఎంటర్టైన్మెంట్.
అయితే ఇటీవల జబర్దస్త్ కామెడీ షోకు కొత్త యాంకర్గా కన్నడ భామ సౌమ్య రావును తీసుకొచ్చారు. ఇక ఈ బ్యూటీ కూడా వచ్చిరాని తెలుగులో ప్రేక్షకులను నవ్విస్తూ దూసుకెళ్తోంది. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవడంతో ఈ షోలో ఈ ఇద్దరు యాంకర్లు కూడా కనిపించారు. కాగా ఈ షోకు కూడా సౌమ్య రావు యాంకర్గా వ్యవహరించింది. అయితే ఈ షో నుంచి వెళ్లిపోవడంపై రష్మి కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. తాను ఈ షో యాంకరింగ్కు ఒప్పుకున్నప్పుడే తనకు కొన్నిరోజుల వరకే అని చెప్పారని.. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది.
కాగా, కొత్త యాంకర్ రాగానే వెళ్లిపోవడానికి నేనేమైనా ఆ పాత ముగ్గురు యాంకర్స్ అనుకుంటున్నావా అంటూ సౌమ్యపై సీరియస్ అయ్యింది. అయితే దీనికి పంచ్ వేస్తూ సౌమ్య కూడా రెచ్చిపోయింది. ‘ముగ్గురు కాదు, నీతో కలిపి నలుగురు’ అంటూ షాకిచ్చింది. అయితే జబర్దస్త్లో యాంకర్స్గా గతంలో అనసూయతో పాటు వర్షిణి, సమీరా కూడా కనిపించారు. వారిని ఉద్దేశించి రష్మి కామెంట్ చేయగా, అమ్మడికే చురకలంటించింది ఈ కొత్త యాంకర్.
820474 133459I believe this web web site has some rattling fantastic information for every person : D. 325083
177682 439616I recognize theres lots of spam on this site. Do you need to have aid cleansing them up? I may possibly support among courses! 834354
242125 638379Hello there, just became alert to your blog by means of Google, and found that it is really informative. Im gonna watch out for brussels. Ill be grateful if you continue this in future. Numerous people will likely be benefited from your writing. Cheers! 729380