అ వంటి విభిన్నమైన కథాంశంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాతో బోలెడన్ని ప్రశంసలు అందుకున్నాడు. తాను రెగ్యులర్ దర్శకుడిని కానని చాటి చెప్పాడు. ప్రశాంత్ వర్మ తన సెకండ్ ప్రయత్నంగా చేసిన కల్కి బోల్తా కొట్టింది.
ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తన మూడో సినిమాను పూర్తి చేసాడు. జొంబీ రెడ్డి పేరుతో మరో విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో షూటింగ్ మొదలైన సినిమాల్లో ఇది కూడా ఒకటి.
ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదల సన్నాహాల్లో ఉందీ చిత్రం. తేజ సజ్జా, ఆనంది, దక్ష నాగర్కర్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ లో నటించారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా జొంబీ రెడ్డి ట్రైలర్ ను విడుదల చేస్తున్నారు. జనవరి 2న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తారు. అయితే ఈ ట్రైలర్ ను రెబెల్ స్టార్ ప్రభాస్ విడుదల చేస్తుండడం విశేషం. మరి టీజర్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం ట్రైలర్ తో ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
#RebelStar #Prabhas anna will be unleashing the #ZombieReddy #BigBite on January 2nd, 2021.🙂
Stay glued for more details.#RebelStarPrabhas#ZombieReddyTrailer@PrasanthVarma @markkrobin@AppleTreeOffl @UrsVamsiShekar @HaashtagMedia pic.twitter.com/ZJQWOjNR56
— Teja Sajja (@tejasajja123) December 31, 2020
791248 630962You designed some decent points there. I looked over the internet for your concern and discovered a lot of people will go along with together along with your site. 750810
341938 550967Just a smiling visitor here to share the love (:, btw great pattern . 495852