స్టాక్ మార్కెట్లో పరిస్థితి ఎలా ఉంటుందో స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ఉదంతం ఓ నిదర్శనంగా నిలుస్తోంది. తాను చేసిన ఒకేఒక్క ట్వీట్ తనే స్వయంగా లక్ష కోట్లు నష్టపోయేలా చేసింది. గతంలో కూడా ఇలానే ట్వీట్స్ చేయడంతో స్టాక్ మార్కెట్లో 14 బిలియన్లు నష్టపోయాడు. ఇప్పుడు మరోసారి జరిగింది. అసలేం జరిగిందంటే.. ఇటీవల మార్కెట్లో బిట్ కాయిన్ షేర్ విలువ బాగా పెరుగుతోంది. దీనిపై ఎలాస్ మస్క్ ట్వీట్ చేస్తూ.. ‘బిట్ కాయిన్, ఎథర్ క్రిప్టో కరెన్సీ ధర ఎక్కువగా కనిపిస్తోంది’ అని ఫిబ్రవరి 20న ట్వీట్ చేశారు.
దీంతో టెస్లా ఈక్విటీ వాటాలను కొనేందుకు మదుపర్లు క్యూ కట్టారు. ఈ ఒక్క ట్వీట్ తో 15.2 బిలియన్ డాలర్లు (సుమారు లక్ష కోట్లు) కోల్పోయాడు ఎలాన్ మస్క్. ఈ ట్వీట్ దెబ్బకి టెస్లా సంస్థ ఈక్విటీ విలువ కూడా పడిపోయింది. బిట్ కాయిన్ వాల్యూ పెరుగుతూండడంతో త్వరలో పేమెంట్ సేవలు ప్రారంభించాలని భావిస్తున్న ఎలాన్ 1.5 బిలియన్ డాలర్ల విలువైన కాయిన్లను కొనుగోలు చేసాడు.
29603 169002Amazing post will probably be linking this on a few websites of mine keep up the very good work. 440103
602686 90933Hello. Cool post. Theres an issue with the web site in internet explorer, and you might want to test this The browser will be the marketplace chief and a large element of other folks will miss your fantastic writing due to this problem. 585080