మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎవరు ఊహించని టర్న్ తీసుకున్నాయి. దేశం మొత్తం అవాక్కయ్యాయి. శివ సేన పార్టీ రెబల్ ఎమ్మెల్యేల వెనుక బీజేపీ ఉంది అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఉద్దవ్ రాజీనామా చేసిన వెంటనే బీజేపీ అక్కడ శివసేన రెబల్ ల సాయంతో అధికారంలోకి వస్తుందని ప్రతి ఒక్కరు భావించారు. కాని అనూహ్యంగా సీన్ రివర్స్ అయ్యింది.
ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో అధికారంను డబ్బు సాయంతో చేజిక్కించుకున్న బీజేపీ అంటూ విమర్శలు వస్తున్నాయి. కనుక ఈ ఏడాదిన్నర అధికారం లేకుంటే ఏమాయే అనుకుని శివసేన రెబల్ లీడర్ ఏక్నాథ్ షిండే కు సీఎం పీఠం ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పదవిని బీజేపీ తీసుకుంది. మంత్రి పదవులు పూర్తిగా శివ సేన ఎమ్మెల్యేలకు అప్పగించారు. 100 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ 40 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి సీఎం పీఠం ఇస్తుందని ఏ ఒక్కరు ఊహించలేదు.
ఇది మోడీ షా రాజకీయం. ఇలా చేయడం వల్ల తమ మీద అపవాదు ఉండదని మోడీ షా భావిస్తూ ఉంటారు. కాని జనాలు అన్ని విషయాలను గమనిస్తూ ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారనే నమ్మకంను ఉద్దవ్ కి శివ సేన పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
299629 600664What a outstanding viewpoint, nonetheless is just not produce every sence by any means discussing this mather. Just about any technique thanks and also i had try and discuss your post directly into delicius but it surely appears to be an concern in your blogging is it possible you should recheck this. thank you just as before. 321145
391587 81336You got a quite excellent web site, Glad I noticed it by means of yahoo. 801988
816462 308836Some truly marvelous work on behalf with the owner of this web website , dead fantastic articles . 344434