ఇటివల ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కకున్న సంగతి తెలిసిందే. పంజాబ్ లో పంట వ్యర్ధాల కాల్చివేత ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) దేశంలో అత్యంత కాలుష్య నగరాల జాబితా విడుదల చేసింది. వీటిలో 163 నగరాలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రొల్లోని నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో దేశంలోని మొదటి స్థానంలో బీహార్ లోని కతిహార్ (360 పాయింట్లు) నిలిచింది. ఢిల్లీలో రోజురోజుకీ కాలుష్యం పెరిగిపోతోందని సీపీసీబీ తన నివేదికలో వెల్లడించింది. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఢిల్లీ.. 354, నోయిడా.. 328, ఘజియాబాద్.. 304 పాయింట్లతోపాటు బీహార్ లోని బెగుసరాయ్, హరియాణాలోని బల్లాబ్ ఘర్, ఫరీదాబాద్, కైతాల్, గుడ్ గావ్, మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ అత్యంత కాలుష్య నగరాలుగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో.. విశాఖపట్నం.. 202, అనంతపురం.. 145, హైదరాబాద్.. 100, తిరుపతి.. 95, ఏలూరు.. 61 గా ఉన్నాయి.
845325 208127Sweet web website , super style and style , rattling clean and utilize genial . 971583
65812 817015 An fascinating discussion is worth comment. I think that you really should write more on this topic, it may well not be a taboo subject but normally men and women are not enough to speak on such topics. Towards the next. Cheers 481233