తెలంగాణపై ఏపీ అవాస్తవమైన ఆరోపణలు చేస్తూ తన గౌరవం తగ్గించుకుంటోందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ నీటి వినియోగంపై కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సాగర్ జలాలను వినియోగించి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడం అవాస్తవమని.. దీనిపై ఏపీ అసంబద్ధ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు సాగర్ నుంచి మంచినీటి అవసరాలే ఎక్కువగా ఉన్నాయని.. హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు మంచినీటి అవసరాలు సాగర్ ద్వారానే తీరుతున్నాయన్నారు.
పవర్ గ్రిడ్ కాపాడుకోవడానికి మాత్రమే ఐదు నుంచి పది నిమిషాలు మించి నీటి వినియోగం చేస్తున్నామని.. ఇది ఎవరైనా చేయాల్సిందేనని అన్నారు. శ్రీశైలం నుంచి తాము విద్యుత్ ఉత్పత్తి గతంలోనే నిలిపేశామని.. ఏపీ మాత్రం ఇంకా విద్యుదుత్పత్తి చేస్తూనే ఉందని ఆరోపించారు. తాము ఈ విషయంలో ఏపీపై ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని అన్నారు. నీటి విషయంలో ప్రతి అంశాన్ని ఏపీ రాద్ధాంతం చేస్తోందని అన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణకు నీటి అవసరాల్లో ఎంతో అన్యాయం జరిగిందని అన్నారు.
576093 390890Music started playing anytime I opened this internet site, so annoying! 707432
312337 84850Aw, this became an incredibly good post. In thought I would like to devote writing such as this moreover – taking time and actual effort to make a really excellent article but exactly what do I say I procrastinate alot and by no indicates locate a way to get something completed. 943941
797998 533535i could only wish that solar panels cost only several hundred dollars, i would really like to fill my roof with solar panels- 329810