మంగళగిరిలోని జనసేన కార్యాలయం లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కౌలు రైతుల కోసం ఐదు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అదే సమయం లో పార్టీ కోసం భారీ ఎత్తున వ్యక్తిగత విరాళాలను కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఈ సమయంలో ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర స్థాయి లో విమర్శలు చేశారు. 2024 సంవత్సరం లో కచ్చితంగా వైకాపా ని అధికారంలోకి రానివ్వం అంటూ ప్రకటించాడు.
2024 తర్వాత రాష్ట్రం లో వైకాపా ప్రభుత్వం అధికారం లో ఉండదని పవన్ కళ్యాణ్ బల్ల గుద్ది మరీ చెప్పారు. ఎట్టి పరిస్థితి లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చ కుండా అందరిని కలుపుకుని ముందుకు వెళ్దాం అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇప్పటికే బిజెపికి పొత్తులకు సంబంధించి రోడ్ మ్యాప్ తయారు చేయాల్సిందిగా సూచించిన పవన్ కళ్యాణ్ త్వరలోనే మరి కొన్ని పార్టీ లను కూడా కలుపుకు పోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలో 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో వైకాపా అధికారంలోకి రాదని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.
426814 402043I believe so. I believe your article will give those men and women a great reminding. And they will express thanks to you later 265584
992723 843404Spot up for this write-up, I actually feel this exceptional website requirements a lot far more consideration. Ill far more likely be once once more to read considerably much more, thank you that information. 969994
915719 668502I genuinely prize your function , Wonderful post. 404666
192496 277733Its like you read my mind! You appear to know so a lot about this, like you wrote the book in it or something. I believe that you can do with some pics to drive the message home a bit, but rather of that, this really is wonderful weblog. A great read. Ill certainly be back. 742737