ప్రపంచంలో దాదాపుగా 125 దేశాల్లో కరోనా వైరస్ నమోదు అయ్యింది. కొన్ని దేశాలు వైరస్ కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాలు చవి చూస్తున్నాయి. మరి కొన్ని దేశాల్లో మాత్రం స్పల్పంగానే కరోనా ప్రభావం ఉంది. ఇండియాలో కరోనా ప్రభావం చాలా అధికంగా ఉంది. అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే లక్ష్య ద్వీప్ల్లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు అవ్వలేదు.
దేశంలో కరోనా కేసులు నమోదు కాని ఏకైన ప్రాంతంగా లక్ష్య ద్వీప్స్ నిలిచాయి. కేరళ తీర ప్రాంతంకు దగ్గరగా ఉండే ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో 64 వేల జనాభ ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలతో అధికంగా కనెక్టివిటీ ఉండే లక్ష్యద్వీప్స్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు అవ్వక పోవడం అందరికి ఆశ్చర్యంగానే ఉంది.
36 ద్వీపాల సమూహంగా ఉండే లక్ష్యీద్వీప్స్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదు అంటూ స్వయంగా అక్కడి గవర్నర్ ప్రకటించారు. మొన్నటి వరకు నాగాలాండ్లో కూడా కేసులు ఏమీ లేవు. కాని వలస కార్మికుల కారణంగా అక్కడ కూడా కేసులు నమోదు అయ్యాయి. ఇండియాలో కేవలం లక్ష్యదీవ్స్లో మాత్రమే కరోనా అడుగు పెట్టలేదు.
790648 883048I like this web site very significantly so significantly excellent data. 26945
604744 518521Hey. Extremely nice internet web site!! Man .. Exceptional .. Fantastic .. Ill bookmark this web website and take the feeds alsoI am pleased to locate so much valuable details here within the article. Thanks for sharing 437421
563066 211377Do you wear boxers or biefs? I wana bui em. 261956
273740 26291It is hard to find knowledgeable men and women on this subject even so you sound like you know what youre talking about! Thanks 500694