తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారు తమ వరి పొలాల్లో పురుగుల మందుల డబ్బాలు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం అక్కంపల్లిలో జరిగిందీ ఘటన. వీరంతా జుంటుపల్లి ప్రాజెక్టు కింద వందల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. దీంతో అక్కంపల్లిలోని వరి పంటల పొలాలకు జుంటుపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయిస్తానని గతంలో హామీ ఇచ్చారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.
ఇప్పుడు ఎమ్మెల్యే మాట తప్పారంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరి పంటకు నీళ్లు లేక అప్పులు చేసి నీళ్లు తెప్పిస్తున్నామని రైతుల వాపోతున్నారు. అయినా.. ఎమ్మెల్యే పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. సాగు చేసిన వరి పంటకు నీళ్లు వదలేలా చర్యలు తీసుకోకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని మహిళా రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో పంట పొలాల్లో పురుగుల మందుల డబ్బాలను చేతిలో పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
137238 243912Id always want to be update on new articles on this web web site , saved to favorites ! . 347352
278965 77446I really like this information presented and possesses given me some type of resolve forpersistance to succeed i genuinely enjoy seeing, so sustain the excellent work. 244602
409360 154346What platform and theme are you using if I might ask? Where can I buy them? x 577091
306511 758352Some truly marvellous function on behalf with the owner of this internet website , perfectly wonderful content material . 772198