కరోనాతో ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నా కూడా కొందరు దాంతో చెలగాటం ఆడుతున్నారు. క్వారెంటైన్ సెంటర్లలో జరుగుతున్న చిల్లర పనులు రోజు మీడియాలో వస్తూనే ఉన్నాయి. తాజాగా నాగపూర్కు చెందిన ఒక లేడీ కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ఆమెను క్వారెంటైన్ సెంటర్కు వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించారు. అయితే ఆమె ఒంటరిగా క్వారెంటైన్ సెంటర్లో ఉండేందుకు ఇబ్బందిగా భావించి ప్రియుడిని భర్తగా పరిచయం చేసి అతడిని కూడా అధికారుల అంగీకారంతో క్వారెంటైన్కు తీసుకు వెళ్లింది.
లేడీ కానిస్టేబుల్ క్వారెంటైన్కు వెళ్లిన రెండు రోజులకు ప్రియుడి భార్య పోలీసుల ముందుకు వెళ్లింది. నా భర్తతో ఆ కానిస్టేబుల్ క్వారెంటైన్ సెంటర్లో ఉందని ఆమె ఫిర్యాదు చేయడంతో ఎంక్వౌరీ చేసిన పోలీసులు అసలు విషయాన్ని గుర్తించి అతడిని మరో క్వారెంటైన్ సెంటర్కు తరలించారు. ఇదే సమయంలో ఆ లేడీ కానిస్టేబుల్ పై శాఖపరమైన చర్యలకు ఉన్నతాధికారులు సిద్దం అయ్యారు. ఆమెపై కేసు కూడా నమోదు అయ్యే అవకాశం ఉందంటున్నారు.
456008 846965Quite very good written article. It will probably be beneficial to anybody who usess it, including myself. Maintain up the good function – canr wait to read a lot more posts. 996169
160637 864165 Nice post. I learn something far more challenging on different blogs everyday. It will always be stimulating to read content from other writers and practice slightly something from their store. Id prefer to use some with the content on my weblog whether you dont mind. Natually Ill give you a link on your web weblog. Thanks for sharing. 956876