రైతుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో రైతు వేదికను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో 2,603 రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ రైతు వేదికల ద్వారా రైతులను సంఘటితం చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి, రైతులకు మద్దతుగా నిలుస్తోందన్నారు. రైతు వేదికల్లో స్థానిక రైతుబంధు నేతలు, వ్యవసాయ విస్తరణ అధికారులు కలసి.. వ్యవసాయంలో మార్పులు, లాభసాటి పంటలు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలపై చర్చిస్తారని అన్నారు. దేశంలోనే 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించిన ఘనత తెలంగాణకే దక్కిందన్నారు.
రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన విద్యుత్ను రైతులకు ఇస్తున్న ఘనత కూడా తెలంగాణకే దక్కుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు గోదావరి జలాలు తరలి రావడంతో ఏకంగా 6 మీటర్లు భూగర్భ జలాలు మీదకు వచ్చాయని అన్నారు.
200510 198556Hiya! Great blog! I happen to be a everyday visitor to your site (somewhat a lot more like addict ) of this site. Just wanted to say I appreciate your blogs and am looking forward for much more! 202844
348824 464265Your weblog is one of the much better blogs Ive came across in months. Thank you for your posts and all of the best with your function and weblog. Searching forward to reading new entries! 867096
171857 746269Some truly quality weblog posts on this internet site , saved to my bookmarks . 231088
944002 580597U never get what u expect u only get what u inspect 164991