ఉత్తర కొరియా నియంత పాలకుడు కిం జోంగ్ ఉన్ ఎంతటి క్రూరుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, తన గురించి తప్పుడు ప్రచారం చేసిన వారిని కనీసం కేసు కూడా నమోదు చేయకుండా ఉరి తీయడం కాల్చి చంపేయడం చేస్తూ ఉంటాడు. కిమ్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వందల మందిని చంపించాడు. తాజాగా మరోసారి కిమ్ తన క్రూరత్వంను చాటుకున్నాడు. భార్య భర్తలను దేశ ద్రోహం కేసులో ఉరి తీయించాడు.
ప్రావిన్స్ కు చెందిన ఒక మహిళ తన సోదరు దక్షిణ కొరియాలో ఉండటంతో అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించింది. సోదరుడి కొడుకును అతడి వద్దకు తీసుకు వెళ్లాలని అనుకుంది. అందుకోసం రహస్యంగా చైనా నుండి దక్షిణ కొరియాకు వెళ్లేందుకు ప్లాన్ చేశారు. రహస్యంగా బోర్డర్ దాటుతున్న సమయంలో బోర్డర్ సెక్యూరిటీ వారికి దంపతులు చిక్కారు. ఆ బాలుడితో పాటు దంపతులను ఆర్మీ అరెస్ట్ చేసింది.
సోదరుడి వద్దకు వెళ్తున్నామని చెప్పారు. విషయం కిమ్ వద్దకు వెళ్లడంతో ఏమాత్రం కనికరం చూపకుండా ఉరి వేసి చంపేయాల్సిందిగా ఆదేశించాడు. ఆ బాలుడిని లేబర్ క్యాంప్కు తరలించారట. ఈ విషయం అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా రావడంతో మరోసారి కిమ్ క్రూరత్వం బయట పడినది.
504056 688138As I web website possessor I believe the content matter here is rattling magnificent , appreciate it for your hard function. You should keep it up forever! Finest of luck. 474417
94299 744607Some genuinely marvellous function on behalf of the owner of this web website, utterly outstanding content. 120643