తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ హైదరాబాద్ లో భేటీ అయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ వచ్చిన సోరెన్ సాయంత్రం ప్రగతిభవన్కు వచ్చి కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సోరెన్ కు కేసీఆర్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఇరు ముఖ్యమంత్రులూ చర్చించినట్టు తెలుస్తోంది.
కేసీఆర్తో హేమంత్ సోరెన్ సమావేశం కావడం ఇది రెండోసారి. ఇటీవల రాంచీ వెళ్లిన సీఎం కేసీఆర్.. గాల్వాన్ లోయలో మరణించిన ఝార్ఖండ్కు చెందిన సైనికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సీఎం కేసీఆర్ కూడా హేమంత్ సోరెన్ తో భేటీ అయ్యారు. తాజాగా మరోమారు ఇరువురు ముఖ్యమంత్రులు హైదరాబాద్ వేదికగా భేటీ అయ్యారు.
దేశ పరిస్థితులు, రాజకీయాలు సహా ఇతర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపధ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
384732 35558I like this web site because so a lot valuable material on here : D. 873795
449463 345789Hey There. I discovered your weblog making use of msn. That is actually a extremely smartly written post. I will make confident to bookmark it and come back to read a lot more of your useful info. Thanks for the post. I will definitely return. 398439
866466 376029Im positive your publish and internet internet site is incredibly constructed 431309