గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కొత్త సీఎం కొలువు దీరాడు. అక్కడ బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు సీఎంగా ఉన్న విజయ్ రూపాణీ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త సీఎంను అధినాయకత్వం ఖరారు చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ను ఎంపిక చేయడం జరిగింది.
మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ కు సన్నిహితుడిగా భూపేంద్ర పటేల్ కు పేరు ఉంది. అందుకే ఆయన్ను ఈసారి సీఎం గా ఎంపిక చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. 2017 లో మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన భూపేంద్ర పటేల్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. జాతీయ నాయకత్వం దృష్టిని ఆకర్షించిన భూపేంద్ర పటేల్ కు సీఎంగా అవకాశం దక్కింది.
312900 648123Can anyone help me out? It will be considerably appreciated. 684911
603275 868948Glad to be one of numerous visitants on this awing web internet site : D. 957814
456310 393929Extremely nice design and wonderful content material material , nothing else we want : D. 458616