అద్భుతం.. అమోఘం..! టోక్యో ఒలింపిక్స్ లో భారత్ వందేళ్ల కల నెరవేరింది. జావెలిన్ త్రోలో భారత్ ఆటగాడు నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్ లో వందేళ్ల తర్వాత తొలి పతకాన్ని అందించాడు. ఈక్రమంలో స్వతంత్ర భారతంలో.. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్ బింద్రా తర్వాత బంగారు పతకం సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈటెను అద్భుతంగా విసిరి విశ్వక్రీడల్లో భారత్ శక్తిని చాటాడు.
జావెలిన్ త్రోలో ఈటెను 87.58 మీటర్లు విసిరి చరిత్రను తిరగరాశాడు. నీరజ్ తర్వాతి స్థానంలో చెక్ రిపబ్లిక్ కు చెందిన జాకూబ్ 86.67 మీటర్లు విసిరి రజతం సాధించగా.. అదే దేశానికి చెందిన విటెడ్జెస్లావ్ 85.44 మీటర్ల దూరం విసిరి కాంస్యం సాధించాడు. నీరజ్.. ఆసియా, కామన్ వెల్త్ లతోపాటు ఒలింపిక్స్ అర్హత పోటీల్లో కూడా స్వర్ణ పతకాలు సాధించాడు. దీంతో నీరజ్ పై అంచనాలు పెరిగాయి. మొత్తంగా స్వర్ణం సాధించి భారత్ కీర్తిని శిఖరాగ్రాలకు చేర్చాడు.
162002 450829Be the precise blog if you have wants to learn about this subject. You comprehend considerably its practically onerous to argue to you (not that I personally would needHaHa). You undoubtedly put a new spin for a subject thats been discussing for some time. Good stuff, basically good! 618366
603164 77602I delight in, cause I found just what I used to be having a look for. 953945
134284 132040Very nicely written story. It is going to be valuable to anyone who usess it, including yours truly . Maintain up the excellent function – canr wait to read far more posts. 719937