శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజాం మండలం పోనూగూటివలసకు చెందిన రెడ్డి సందీప్ డిగ్రీ పూర్తి చేశాడు. ఉద్యోగం లేకపోవడంతో ఆర్థిక అవసరాల కోసం మొదట్లో చిన్న దొంగతనాలు చేసేవాడు. అతడి దొంగతనాలు చిన్న చిన్నగా పెద్దవి అయ్యాయి. కొన్నాళ్ల క్రితం అతడు దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇటీవలే అతడు జైలు నుండి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన అతడికి కరోనా గురించి తెలిసింది. కరోనా నుండి బయట పడ్డ వారు ప్లాస్మా దానం చేయడం వల్ల కరోనా రోగులను బతికించవచ్చు అని, వారి ప్లాస్మాకు మంచి డిమాండ్ ఉందంటూ తెలుసుకున్నాడు.
ఫేస్ బుక్లో ప్లాస్మా కావాలంటూ చాలా మంది పోస్ట్లు పెడుతుండటం గమనించిన అతడు దాన్ని అలుసుగా తీసుకున్నాడు. తాను ప్లాస్మా దానం చేసేందుకు రెడీగా ఉన్నాను. అయితే నేను మీరు ఉండే ప్రాంతంకు చాలా దూరంగా ఉన్నాను. కనుక నా ట్రావెలింగ్ ఛార్జీలను పంపించండి అంటూ ఆన్ లైన్ ద్వారా రెండు మూడు వేలు అయిదు వేల వరకు తీసుకునేవాడు. అలా 200 మందిని మోసం చేసిన సందీప్ చివరకు వారికి మొహం చాటేవాడు. ఇటీవల అతడి గురించి పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. తాజాగా హైదరాబాద్ లో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
641072 242064I believe so. I believe your article will give those individuals a very good reminding. And they will express thanks to you later 461174
188625 168018I enjoyed reading this a lot I truly hope to read much more of your posts in the future, so Ive bookmarked your weblog. But I couldnt just bookmark it, oh no.. When I see quality websites like this 1, I like to share it with other people So Ive designed a backlink to your site (from 130367
643766 922827Enjoyed reading this, very great stuff, appreciate it. 151845
166410 348127I conceive this internet site contains some rattling superb information for everybody : D. 607882
935458 775094 There is noticeably a bundle to know about this. I assume you produced certain nice points in attributes also. 676365