భారత మాజీ ప్రదాని రాజీవ్గాంధీ హత్య కేసులో దోషిగా తేలి 29 ఏళ్లుగా జైలు జీవితంను గడుపుతున్న నళిని శ్రీహరణ జైలులోనే ఆత్మహత్య యత్నం చేయడం చర్చనీయాంశం అయ్యింది. తమిళనాడులోని వేలురు జైలులో ఆమె నేడు ఉదయం ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా అధికారులు తెలియజేశారు. ఆ విషయాన్ని గమనించిన జైలు అధికారులు వెంటనే స్పందించి ఆమెను ఆపినట్లుగా తెలుస్తోంది. ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి కారణం ఏంటీ అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఆరు నెలల క్రితం కూతురు పెళ్లి కోసం పెరోల్ పై విడుదల అయ్యిన నళిని ఇటీవలే పెళ్లి తంతు ముగియడంతో మళ్లీ జైలుకు వెళ్లింది. జైల్లో ఆమె మానసిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని అధికారులు చెబుతున్నారు. ఇండియాలో అత్యధిక కాలం పాటు జైలు జీవితాన్ని గడిపిన వ్యక్తిగా నళిని రికార్డు దక్కించుకున్నారు. 1991లో రాజీవ్గాంధీని తమిళనాడులో ఎల్టీటీఈ ఆత్మహుతి దళం హత్య చేసింది. ఆ హత్యకు నళిని ఆమె భర్తతో పాటు మొత్తం ఏడుగురు కారణం అంటూ కోర్టు తీర్పు ఇచ్చి వారికి శిక్ష విధించారు.
704868 385874Properly, that is great, however consider further options weve got here? Could you mind submitting an additional write-up relating to them also? Many thanks! 35963