దేశంలో దొంగతనాలు రకరకాలుగా జరుగుతున్నాయి. బైక్, కార్, లారీలే కాకుండా ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగతనం చేసిన ఘనులు ఉన్నారు. ఇప్పుడు వీటన్నింటికీ అతీతంగా జరిగిన ఓ దొంగతనం విస్మయపరుస్తోంది. పూణె మహానగరంలోని ఓ ప్రాంతంలో ఉండే బస్ స్టాప్ నే ఎత్తుకెళ్లిపోయిన సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. విస్తుగొలిపే ఈ సంఘటన రెడ్ ఇట్ యూజర్స్ పోస్ట్ ద్వారా వెలుగులోకి వచ్చింది.
నగరంలోని పరివహన్ ప్రాంతంలో దేవకి ప్యాలెస్ వద్ద బీటీ కవాడే వద్ద ఉండాల్సిన బస్ స్టాప్ తెల్లారేసరికి మాయమైంది. అక్కడ బస్ స్టాప్ కు చెందిన ఆనవాళ్లు తప్ప మరేమీ మిగల్లేదు. దీనిని ఫొటో తీసి ఓ రెడిట్ యూజర్ పోస్ట్ చేశాడు. దీంతో స్పందించిన ఓ మాజీ ఎన్సీపీ కార్పొరేటర్ ప్రశాంత్ మాస్కే ఓ బ్యానర్ ఏర్పాటు చేశాడు. బస్ స్టాప్ దొంగతనం ఆచూకీ తెలిపిన వారి వివరాలు తెలియజేస్తే 5,000 బహుమానం అని ప్రకటించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త సంచలనం రేపుతోంది. దీనిపై రెడిట్ యూజర్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు.
94963 885541Hi, Thanks for your page. I discovered your page by way of Bing and hope you maintain providing much more great articles. 480956
467539 98622We could have a hyperlink change agreement among us! 970964